ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
24-01-2023 Tue 16:04 | Business
- తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
- 37 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 0.25 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి 60,978కి పెరిగింది. నిఫ్టీ 0.25 పాయింట్లు నష్టపోయి 18,118 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.34%), మారుతి (3.27%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.35%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.92%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.76%), టాటా స్టీల్ (-1.35%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.31%), ఎల్ అండ్ టీ (-1.18%).
More Latest News
జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
2 hours ago

ఏపీ రాజధాని అంశంపై వాదనలు విన్న సుప్రీం కోర్టు
11 hours ago

6,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న డెల్
13 hours ago

మరో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ!
13 hours ago

మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అరెస్ట్
14 hours ago

'వసంత కోకిల' ట్రైలర్ పై స్పందించిన మెగాస్టార్!
15 hours ago
