సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ... ఏపీ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం
23-01-2023 Mon 17:09 | Andhra
- సీఐడీలో అదనపు డీజీ హోదాలో సునీల్ కుమార్
- ఇటీవలే డీజీపీ హోదా కల్పించిన ప్రభుత్వం
- జీఏడీలో రిపోర్టు చేయాలంటూ తాజాగా ఆదేశాలు

ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని సునీల్ కుమార్ ను ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో సీఐడీ అదనపు డీజీగా అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించాయి. ఇటీవలే ఆయన సర్వీసు పరంగా ఉన్నత హోదా కూడా అందుకున్నారు. అంతలోనే ఆయనను బదిలీ చేయడం, అది కూడా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం పట్ల రాష్ట్ర వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
More Latest News
ధోనీ, గంగూలీ వల్లే నేను ఈ రోజు ఇలా..: హర్మన్ ప్రీత్ కౌర్
20 minutes ago

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమాలు ఇవే!
28 minutes ago

గత ఇరవై ఏళ్లలో 5 భారీ భూకంపాల వివరాలు..
34 minutes ago

300 కోట్లు కొల్లగొట్టిన విజయ్ 'వరిసు'!
1 hour ago

బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!
1 hour ago

బెలూన్ శకలాలను చైనాకు ఇచ్చేది లేదు: అమెరికా
1 hour ago

జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
4 hours ago

ఏపీ రాజధాని అంశంపై వాదనలు విన్న సుప్రీం కోర్టు
13 hours ago
