వారాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు
23-01-2023 Mon 16:11 | Business
- 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 91 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
- నాలుగున్నర శాతానికి పైగా నష్టపోయిన అల్ట్రాటెక్ సిమెంట్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివర వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 60,941కి పెరిగింది. నిఫ్టీ 91 పాయింట్లు పుంజుకుని 18,118 వద్ద స్ధిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.94%), సన్ ఫార్మా (-1.85%), టెక్ మహీంద్రా (-1.65%), టీసీఎస్ (-1.56%), ఇన్ఫోసిస్ (-1.47%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-4.62%), ఎన్టీపీసీ (-1.22%), టాటా స్టీల్ (-0.73%), ఎల్ అండ్ టీ (-0.58%), రిలయన్స్ (-0.54%).
More Latest News
కేటీఆర్ కరీంనగర్ పర్యటనను అడ్డుకున్న ఏబీవీపీ.. ఉద్రిక్తత
4 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
25 minutes ago

తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
30 minutes ago

పవన్ కల్యాణ్ కి ఆదాయం కంటే .. అప్పులు ఎక్కువ: నాగబాబు
38 minutes ago

తిరుమల మాడవీధుల్లో సీఎంవో స్టిక్కర్ ఉన్న వాహనం
41 minutes ago

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్
43 minutes ago

అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా?: సోము వీర్రాజు
49 minutes ago

పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
1 hour ago

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్
1 hour ago

లక్నో స్టేడియం క్యురేటర్ పై వేటు
1 hour ago
