కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని
20-01-2023 Fri 22:26 | Telangana
- సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో అగ్నిప్రమాదం
- కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారన్న తలసాని
- గుజరాత్ లో ఆమధ్య బ్రిడ్జి కూలిపోయి 180 మంది చనిపోయారని గుర్తుచేసిన మంత్రి
- దానిపై తామేమీ రాజకీయాలు చేయలేదన్న తలసాని

సికింద్రాబాద్ లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ అగ్నికి ఆహుతైన ఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. ఈ అగ్నిప్రమాదంపై కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గుజరాత్ లో ఆమధ్య కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 180 మంది చనిపోతే తామేమీ కిషన్ రెడ్డి లాగా రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. భవనాల రెగ్యులరైజేషన్ పై కోర్టు స్టే ఉందన్న విషయం కిషన్ రెడ్డికి తెలియదా? అని తలసాని ప్రశ్నించారు.
హైదరాబాదులో డెక్కన్ స్పోర్ట్స్ మాల్ వంటివి పాతిక వేల వరకు ఉండొచ్చని, అలాంటి కట్టడాల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఓ కమిటీ వేశామని వెల్లడించారు. అక్రమ కట్టడాలను ఇప్పటికిప్పుడు తొలగించడం కష్టమని తెలిపారు.
More Latest News
అమరావతే రాజధాని అని, అక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం కాకముందు జగన్ చెప్పలేదా?: సోము వీర్రాజు
3 minutes ago

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కుటుంబ సభ్యులతో కూడా వాట్సాప్ కాల్ మాట్లాడాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
17 minutes ago

పాకీజా ఆర్ధిక పరిస్థితి నన్ను కదిలించివేసింది: నాగబాబు
19 minutes ago

విశాఖలో సీఎం ఎక్కడుంటారన్నది సమస్య కాదు: వైవీ సుబ్బారెడ్డి
20 minutes ago

పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
40 minutes ago

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్
43 minutes ago

లక్నో స్టేడియం క్యురేటర్ పై వేటు
49 minutes ago

చావైనా, బతుకైనా ధర్మం కోసమే పోరాడతా: రాజాసింగ్
56 minutes ago

ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
57 minutes ago

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క
1 hour ago

ప్యూర్ ఈవీ నుంచి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్
1 hour ago
