సీఎం జగన్ ను కలిసిన జోయాలుక్కాస్ అధినేత
20-01-2023 Fri 19:04 | Andhra
- క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన అలుక్కాస్ వర్గీస్ జాయ్
- సీఎం జగన్ తో పలు అంశాలపై చర్చ
- పెట్టుబడులు, అవకాశాలపై మాట్లాడిన జాయ్

ప్రముఖ నగల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ అధినేత అలుక్కాస్ వర్గీస్ జాయ్ నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. వర్గీస్ జాయ్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎంతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా, ఏపీలో తాము అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాలను సీఎం జగన్ జోయాలుక్కాస్ అధినేతకు వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, సత్వర అనుమతులపై వివరాలు తెలిపారు. జోయాలుక్కాస్ వస్తే స్వాగతిస్తామని, సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
More Latest News
నేను పెళ్లే చేసుకోకూడదని అనుకున్నాను: బాలయ్యతో పవన్ కల్యాణ్!
10 minutes ago

నాకు ఎవరంటే భయమంటే: 'అన్ స్టాపబుల్ 2' వేదికపై పవన్!
41 minutes ago

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
1 hour ago

విద్యా శాఖపై జగన్ సమీక్ష.. కీలక సూచనలు
9 hours ago

వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తప్పించుకోలేడు.. అన్ని వేళ్లూ ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయి: చంద్రబాబు
10 hours ago

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు
11 hours ago
