'వీరసింహారెడ్డి' అంచనాలు అందుకోవడానికి గట్టి కసరత్తు చేశాం: గోపీచంద్ మలినేని
19-01-2023 Thu 17:22 | Entertainment
- ఈ నెల 12వ తేదీన వచ్చిన 'వీరసింహారెడ్డి'
- తొలిరోజు వసూళ్ల విషయంలో కొత్త రికార్డు
- సక్సెస్ పై స్పందించిన గోపీచంద్ మలినేని
- రామ్ లక్ష్మణ్ ఫైట్స్ హైలైట్ అంటూ కితాబు

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని రూపొందించిన 'వీరసింహా రెడ్డి' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఓపెనింగ్స్ విషయంలో బాలయ్య కెరియర్లోనే కొత్త రికార్డును సృష్టించింది. తాజాగా ఈ సినిమాను గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడాడు.
More Latest News
రంగంలోకి దిగిన గూగుల్.. ‘చాట్జీపీటీ’కి పోటీగా ‘బార్డ్’
3 minutes ago

ధోనీ, గంగూలీ వల్లే నేను ఈ రోజు ఇలా..: హర్మన్ ప్రీత్ కౌర్
28 minutes ago

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న సినిమాలు ఇవే!
37 minutes ago

గత ఇరవై ఏళ్లలో 5 భారీ భూకంపాల వివరాలు..
43 minutes ago

300 కోట్లు కొల్లగొట్టిన విజయ్ 'వరిసు'!
1 hour ago

బీహార్ లో మాయమైన రైల్వే ట్రాక్!
1 hour ago

బెలూన్ శకలాలను చైనాకు ఇచ్చేది లేదు: అమెరికా
1 hour ago

జగన్ ప్రకటనతో ఊపందుకున్న విశాఖ రాజధాని పనులు!
4 hours ago
