కాసేపట్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో జగన్ కీలక భేటీ
08-12-2022 Thu 16:34 | Andhra
- ప్రతి 50 మంది ఓటర్లకు పార్టీలోని ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలనుకుంటున్న జగన్
- ఐప్యాక్ నివేదికపై చర్చించే అవకాశం
- పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్న జగన్

వైసీపీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 మంది ఓటర్లకు పార్టీలో పని చేస్తున్న ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు.
ఇదే సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ అందించిన నివేదికపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా మార్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. గడపగడపకు కార్యక్రమంపై రిపోర్టును పార్టీ శ్రేణుల ముందు ఉంచి, వారికి సూచనలు చేయనున్నారు.
More Latest News
నారా లోకేశ్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీఎల్
17 minutes ago

కాణిపాకంలో వరసిద్ధి వినాయక ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు
30 minutes ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
51 minutes ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
1 hour ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
1 hour ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
2 hours ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
2 hours ago
