సికింద్రాబాద్లో దారుణం.. కళ్లలో కారం కొట్టి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!
06-12-2022 Tue 06:35 | Telangana
- హిమాయత్నగర్ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన బాధితుడు
- సికింద్రాబాద్ సిటీలైట్ సమీపంలో దుండగుడి దాడి
- కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచి ఘాతుకం

సికింద్రాబాద్లో గత రాత్రి దారిదోపిడీ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడిచేసిన దుండగుడు అతడి కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. హిమాయత్ నగర్లోని రాధే జువెల్లర్స్కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్ బయలుదేరాడు.
సికింద్రాబాద్ చేరుకున్నాక సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతడిపై దాడిచేసి కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచాడు. అనంతరం అతడి వద్దనున్న 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
More Latest News
ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
7 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
8 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
8 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
9 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
10 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
10 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
11 hours ago

లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు
12 hours ago

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు
12 hours ago
