బీఆర్ఎస్ ఏర్పాటు బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది: ఎమ్మెల్సీ కవిత
01-12-2022 Thu 16:22 | Telangana
- బెదిరించడం వంటివి టీఆర్ఎస్ సైన్యం వద్ద పని చేయవన్న కవిత
- తెలంగాణ ప్రజలకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య
- ప్రజలకు సేవ చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్న కవిత

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఉలిక్కిపడేలా చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ద్వేషాన్ని పెంపొందించడం, మతోన్మాదాన్ని ప్రచారం చేయడం, బెదిరించడం వంటివి టీఆర్ఎస్ పార్టీ సైన్యం వద్ద పని చేయవని చెప్పారు. తెలంగాణ ప్రజలకు తాము కట్టుబడి ఉన్నామని.... వారికి సేవ చేయకుండా తమను ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ఉదయం తన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న జనాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తన నివాసంలో టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపిన అనంతరం వారితో కలిసి బయటకు వస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
More Latest News
శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఏపీ ప్రభుత్వం రెడీ!
16 minutes ago

ఏపీ పోలీసులమంటూ దారి దోపిడీలు.. బెంగళూరులో ముగ్గురి అరెస్ట్
42 minutes ago

మళ్లీ వస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్
9 hours ago

చిరంజీవిగారు నాకు బ్రదర్ లా కనిపించారు: చరణ్
9 hours ago

మంత్రి కేటీఆర్ కు అభినందనలు: ప్రభాస్
10 hours ago

పాదయాత్రలో చంటిబిడ్డకు నామకరణం చేసిన లోకేశ్
10 hours ago

అన్న తారకరత్న ఆరోగ్యంపై కల్యాణ్ రామ్ ట్వీట్.. వైరల్
11 hours ago

మేమందరం ఓ గ్యాంగ్ .. మా లీడర్ మెగాస్టార్: 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంటులో కోన వెంకట్
11 hours ago
