సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్
01-12-2022 Thu 11:40 | Andhra
- నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి నియామకం
- మర్యాదపూర్వకంగా జగన్ ను కలిసిన జవహర్ రెడ్డి
- 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నిన్న బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ఉదయం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సీఎస్ గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి. ఆయన సీఎం జగన్ కు ప్రత్యేక కార్యదర్శిగా కూడా పని చేశారు. మరోవైపు నిన్న సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు.
More Latest News
నారా లోకేశ్ పాదయాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీఎల్
26 minutes ago

కాణిపాకంలో వరసిద్ధి వినాయక ఆలయంలో నారా లోకేశ్ ప్రత్యేక పూజలు
39 minutes ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
1 hour ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
1 hour ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
2 hours ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
3 hours ago
