వైసీపీ నేతలపై మంగళగిరి కోర్టులో నారా లోకేశ్ పిటిషన్
30-11-2022 Wed 22:00 | Andhra
- పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పై పిటిషన్
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న లోకేశ్
- ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరిన వైనం

గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో టీడీపీ నేత నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ దేవేందర్ రెడ్డి అభ్యంతరకర ప్రచారం చేస్తున్నారని పిటిషన్ లో ఆయన తెలిపారు. తప్పుడు ప్రచారంతో తన పరువుకి భంగం వాటిల్లేలా చేస్తున్నారని పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
More Latest News
ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
7 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
8 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
8 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
9 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
10 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
10 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
11 hours ago

లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు
12 hours ago

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు
12 hours ago
