వైఎస్ వల్లే వందలాది మంది తెలంగాణ విద్యార్థులు అమరులయ్యారు: తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి
29-11-2022 Tue 19:40 | Both States
- వైఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందన్న ప్రశాంత్ రెడ్డి
- తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ను వీడతానని సోనియాను వైఎస్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణ
- కాంగ్రెస్ పార్టీ వందల మంది బిడ్డల ప్రాణాలను పొట్టనబెట్టుకుందని విమర్శ

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా... తెలంగాణ ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల తీరని అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందని కూడా ఆయన అన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే... తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని ఏకంగా సోనియా గాంధీనే రాజశేఖరరెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సోనియా ఒప్పుకున్నా... వైఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వెనక్కు తగ్గారని ఆయన అన్నారు.
More Latest News
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ
12 minutes ago

అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం
15 minutes ago

కళాతపస్వికి ఇక సెలవు... ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు
23 minutes ago

దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
33 minutes ago

షర్మిలతో ఏం మాట్లాడాననేది త్వరలోనే తెలుస్తుంది: పొంగులేటి
55 minutes ago

మూవీ రివ్యూ : 'మైఖేల్'
56 minutes ago

మన సుప్రీంకోర్టులో సింగపూర్ సీజే
1 hour ago
