జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు వెళ్లిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవరాలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
09-08-2022 Tue 09:17 | National
- జ్ఞానవాపి మసీదులో జలాభిషేకం చేస్తానని ప్రకటించిన రాజ్యశ్రీ చౌదరి
- అనుమతించేది లేదన్న స్థానిక అధికారులు
- రైలులో వారణాసి బయలుదేరిన రాజ్యశ్రీని ప్రయాగ్రాజ్ వద్ద అడ్డుకున్న పోలీసులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌధరిని పోలీసులు నిర్బంధించారు. అఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ అధ్యక్షురాలైన రాజ్యశ్రీ గతవారం ఓ ప్రకటన చేస్తూ.. జ్ఞానవాపి మసీదు వద్ద జలాభిషేకం చేస్తానని ప్రకటించారు. అయితే జలాభిషేకానికి ఆమెను అనుమతించేది లేదని స్థానిక అధికారులు తేల్చి చెప్పారు.
మరోవైపు, జ్ఞానవాపి మసీదులో జలాభిషేకం నిర్వహించేందుకు రాజ్యశ్రీ నిన్న రైలులో వారణాసి బయలుదేరారు. విషయం తెలిసిన పోలీసులు ప్రయాగ్రాజ్ రైల్వేస్టేషన్లో ఆమెను అడ్డుకుని కిందికి దించారు. అనంతరం నిర్బంధంలోకి తీసుకున్నారు.
More Latest News
రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. సర్జరీ సక్సెస్
6 minutes ago

ఆసుపత్రిలో వెంటిలేటర్ పై తారకరత్న.. వైరల్ అవుతున్న ఫొటో
9 minutes ago

భారత్ వృద్ధి కాస్త నెమ్మదించవచ్చు.. ఐఎంఎఫ్ అంచనా!
11 minutes ago

జగన్ పై దాడి కేసు... బాధితుడు జగన్ ను కూడా విచారణకు హాజరుపరచాలంటూ ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలు
34 minutes ago

కేంద్ర బడ్జెట్ మీ ఫోన్ లోనే చూడొచ్చు.. ఎలాగంటే..!
39 minutes ago

మంచి కంటి చూపుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో..!
39 minutes ago

అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజేతలకు సచిన్ చేతుల మీదుగా సత్కారం
55 minutes ago

అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు
58 minutes ago

చిరూ క్లాప్ తో మొదలైన నాని 30వ సినిమా!
1 hour ago

హన్సిక వివాహ ఫిల్మ్ టీజర్ విడుదల
1 hour ago
