ప్రధానికి సీఎం స్వాగతం పలకాలని ప్రొటోకాల్ లో ఎక్కడా లేదు: తలసాని
02-07-2022 Sat 17:08
- మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే విషయం
- ఈరోజు వస్తున్నట్టు యశ్వంత్ సిన్హా ముందుగానే చెప్పారు
- ముందుస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం

హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధానికి స్వాగతం పలికేందుకు రాలేదు. ఈ అంశంపై తలసాని మాట్లాడుతూ... ప్రధానికి తాను స్వాగతం పలికానని... ముఖ్యమంత్రి వచ్చి స్వాగతం పలకాలని ప్రొటోకాల్ లో ఎక్కడా లేదని చెప్పారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సిన విషయమని అన్నారు.
More Latest News
తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసి వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరు: కొడాలి నాని
7 hours ago

కొండపల్లి నగర పంచాయతీలో కేశినేని ఓటు హక్కు వినియోగంపై పిల్కు విచారణ అర్హత ఉంది: ఏపీ హైకోర్టు
9 hours ago

'మాచర్ల'తో నా ముచ్చట తీరింది: నితిన్
9 hours ago

'లైగర్' మూడో సాంగ్ ముహూర్తం రేపే!
10 hours ago

బాలకృష్ణ 108వ సినిమా ప్రకటన వచ్చేసింది!
10 hours ago

వైసీపీ నేత క్రాంతికుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగులను దుర్భాషలాడటం దారుణం: నారా లోకేశ్
10 hours ago

'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఖరారు!
11 hours ago

వెంకయ్యను వినోబా భావేతో పోల్చిన ప్రధాని మోదీ
11 hours ago
