2 నగరాలు, ఓ ఎయిర్పోర్టు పేర్లు మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
29-06-2022 Wed 18:57
- శంభాజీ నగర్గా ఔరంగాబాద్
- ధారాశివ్గా ఉస్మానాబాద్
- డీబీ పాటిల్ ఎయిర్ పోర్టుగా నవీ ముంబై ఎయిర్పోర్టు
- ఆమోదం తెలిపిన మహారాష్ట్ర కేబినెట్

రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో భేటీ అయిన ఆ రాష్ట్ర కేబినెట్ 2 నగరాల పేర్లతో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్గా మార్చేసిన కేబినెట్... ఉస్మానాబాద్ పేరును ధారాశివ్గా మార్చింది. అంతేకాకుండా ముంబైలోని నవీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
More Latest News
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
3 minutes ago

ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు!
30 minutes ago

తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
48 minutes ago

దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా
1 hour ago

నిజంగా మేము చాలా టెన్షన్ పడ్డాము: నిఖిల్
2 hours ago

అల్లు అర్జున్ అంటే ఇష్టం: అనన్య పాండే
2 hours ago
