బెజవాడ నుంచి ఐదుగురు రౌడీ షీటర్ల బహిష్కరణ
25-06-2022 Sat 21:40
- ప్రకటన విడుదల చేసిన నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా
- బెవర శ్రీను, బాలస్వామి, శ్రీను నాయక్, విజయ్ కుమార్, కట్ల కాళీల నగర బహిష్కరణ
- శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్న కమిషనర్

ఏపీలోని విజయవాడ నగరం నుంచి ఐదుగురు రౌడీ షీటర్లను బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. బెజవాడలో రౌడీ షీట్లు నమోదైన బెవర శ్రీను, బాలస్వామి, శ్రీను నాయక్, విజయ్ కుమార్, కట్ల కాళీలను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
More Latest News
అమరావతి నుంచి అరసవిల్లి వరకు.. అమరావతి రైతుల పాదయాత్ర
19 minutes ago

తెలంగాణలో తాజాగా 406 కరోనా కేసులు
10 hours ago

పవన్ కల్యాణ్ కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్టేనని కాపులకు అర్థమైంది: మంత్రి దాడిశెట్టి రాజా
10 hours ago

ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్
12 hours ago

మంకీ పాక్స్ పేరు మారుస్తాం.. కొత్త పేరు సూచించాలని ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి
12 hours ago
