వరుసగా ఆరో రోజు నష్టపోయిన మార్కెట్లు
17-06-2022 Fri 15:57
- 135 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 67 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా పతనమైన టైటాన్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 51,360కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 15,293 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.63%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.47%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.22%), రిలయన్స్ (1.18%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-6.06%), విప్రో (-4.07%), డాక్టర్ రెడ్డీస్ (-3.27%), ఏసియన్ పెయింట్ (-2.79%), సన్ ఫార్మా (-2.78%).
More Latest News
పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
12 minutes ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
30 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
35 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
2 hours ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
2 hours ago
