వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
24-05-2022 Tue 16:45
- 236 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 89 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతం వరకు నష్టపోయిన టెక్ మహీంద్రా షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, కన్జ్యూమర్ గూడ్స్ స్టాకులు ఈరోజు మార్కెట్లను వెనక్కి లాగాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 54,052కి పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 16,125 వద్ద స్థిరపడింది.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.74%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.09%).
టెక్ మహీంద్రా (-3.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.98%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.57%), ఏసియన్ పెయింట్స్ (-2.33%), ఎన్టీపీసీ (-2.10%).
More Latest News
తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ జట్టు... ఫైనల్లో ముంబయి జట్టుపై గ్రాండ్ విక్టరీ
12 minutes ago

ఇది బీజేపీ చిల్లర రాజకీయాలకు ఎదురుదెబ్బ: కేజ్రీవాల్
20 minutes ago

దురదృష్టవశాత్తు పాక్ లో ధోనీ వంటి వ్యక్తులు లేరు... ఒకరు బాగా ఆడితే మా సీనియర్లు ఓర్వలేరు: పాక్ ఆటగాడు షేజాద్
35 minutes ago

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో చెల్లాచెదురుగా మృతదేహాలు... ఎలా చనిపోయారన్నది మిస్టరీ!
50 minutes ago

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ’వై ప్లస్’ సెక్యూరిటీ
53 minutes ago

బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది... ఆత్మకూరులో ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం: విష్ణువర్ధన్ రెడ్డి
1 hour ago

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
1 hour ago

తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
2 hours ago
