ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధం.. రూ.10 ఫ్రూటీ పరిస్థితి ఏమిటి?
23-05-2022 Mon 13:17
- జులై 1 నుంచి ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి
- జ్యూస్ ప్యాక్ లతో పేపర్ స్ట్రాలు ఇచ్చుకోవచ్చు
- కానీ వాటి కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి
- వ్యయాలు పెరిగిపోతాయని కంపెనీల ఆందోళన

ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం రూ.10, రూ.20కు విక్రయించే ఫ్రూటీ, మజా తదితర ఎన్నో పండ్ల రసాలు, మిల్క్ షేక్ ఉత్పత్తులకు చిక్కులను తెచ్చి పెట్టనుంది. ఎందుకంటే ఆయా టెట్రాప్యాక్ లకు అనుబంధంగా ప్లాస్టిక్ స్ట్రాను కంపెనీలు అందిస్తున్నాయి. కొత్త నిబంధనల కింద ప్లాస్టిక్ స్ట్రా ఇవ్వడం కుదరదు.
More Latest News
పొద్దున ఎనిమిదికి ముందు.. రాత్రి ఏడు తర్వాత కాల్స్ చేయొద్దు: లోన్ రికవరీ ఏజెంట్లకు రిజర్వు బ్యాంకు ఆదేశాలు
1 minute ago

ఇంటి గోడపై మూత్రం పోశాడని.. వెంటపడి మరీ పొడిచి చంపేశారు!
19 minutes ago

మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపాటు
24 minutes ago

మరోమారు కరోనా బారిన పడ్డ సోనియా గాంధీ
2 hours ago

73 బంతుల్లో శతక్కొట్టిన పుజారా.. ఎక్కడంటే..!
2 hours ago
