భారత్ లో తగ్గుతున్న కరోనా పాజిటివిటీ రేటు.. పూర్తి అప్డేట్స్ ఇవిగో!
18-05-2022 Wed 10:17
- గత 24 గంటల్లో 1,829 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారు 2,549 మంది
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,647

మన దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత 24 గంటల్లో 1,829 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,549 మంది కరోనా నుంచి కోలుకోగా... 33 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,31,27,199కి పెరిగింది. వీరిలో 4,25,87,259 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 5,24,293 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,647 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,65,00,770 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 14,97,695 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
More Latest News
ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
21 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
42 minutes ago

నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
46 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
2 hours ago
