సంగారెడ్డి హెటెరో ల్యాబ్స్ ఆవరణలోకి చిరుతపులి.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
29-04-2022 Fri 13:11 | Telangana
- బుధవారం అర్ధరాత్రి సంచారం
- అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన కంపెనీ
- ప్లాంట్ కు చేరుకున్న బృందం

హైదరాబాద్ పరిసరాల్లో మరోసారి చిరుతపులి కనిపించడం స్థానికులను గజగజ వణికిస్తోంది. సంగారెడ్డిలోని గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెటెరో ల్యాబ్స్ ప్లాంట్ ఆవరణలోకి చిరుతపులి ఒకటి ప్రవేశించింది. కంపెనీ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు దీన్ని రికార్డు చేశాయి. బుధవారం అర్ధరాత్రి ఇది జరిగింది. దీన్ని చూసి ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు.
More Latest News
నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి
1 hour ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
2 hours ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
2 hours ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
2 hours ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
3 hours ago
