నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
25-04-2022 Mon 15:59
- 617 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 218 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్ షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. కీలక రేట్లను యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పెంచడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 56,579కి పడిపోయింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 16,953 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.73%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.28%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.14%), నెస్లే ఇండియా (0.12%).
టాటా స్టీల్ (-4.47%), టెక్ మహీంద్రా (-2.76%), ఎన్టీపీసీ (-2.68%), టైటాన్ (-2.34%), రిలయన్స్ (-2.31%).
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
2 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
2 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
4 hours ago
