ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు పొడిగింపు
22-04-2022 Fri 09:57
- వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు
- 16 శాఖల్లోని కాంట్రాక్టు సిబ్బందికి వర్తింపు
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరి సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను పొడిగించింది.
పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో ఆర్ధిక శాఖ వెల్లడించింది.
More Latest News
ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
15 minutes ago

సంజయ్ రౌత్కు మరోమారు ఈడీ సమన్లు
18 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
26 minutes ago

ఎంఎస్ స్వామినాథన్కు వెంకయ్య పరామర్శ
32 minutes ago

దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
48 minutes ago

టీహబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
54 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
1 hour ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
1 hour ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
1 hour ago
