ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు... తాజా వివరాలు ఇవిగో!
18-04-2022 Mon 20:19
- ఏపీలో అత్యంత కనిష్ఠ స్థాయిలో కరోనా వ్యాప్తి
- ఒకటీ అరా కేసుల వెల్లడి
- తాజాగా కాకినాడ జిల్లాలో ఒకరికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తి

ఏపీలో గడచిన 24 గంటల్లో 1,375 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు వెల్లడైంది. ఆ ఒక్క కేసు కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. అదే సమయంలో ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో కరోనా వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కొత్త కేసులే కాదు, పరీక్షల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది..
More Latest News
రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
1 minute ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
14 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
17 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
17 minutes ago

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
25 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
44 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
1 hour ago
