ఏపీలో 3,556 శాంపిల్స్ పరీక్షిస్తే 8 కరోనా పాజిటివ్ కేసుల వెల్లడి
09-04-2022 Sat 18:22
- ఏలూరు జిల్లాలో 5 కొత్త కేసులు
- కొత్తగా మరణాలు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 15 మంది
- ఇంకా 56 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,556 శాంపిల్స్ పరీక్షించగా, 8 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 5 కొత్త కేసులు నమోదు కాగా, ఎన్టీఆర్ జిల్లాలో 1, శ్రీకాకుళం జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 15 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,19,607 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,821 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 56కి తగ్గింది. ఏపీలో కరోనాతో 14,730 మంది మరణించారు..
More Latest News
రష్యా సైనికులను వణికించిన మేక
21 minutes ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
24 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
38 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
54 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
58 minutes ago
