మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. వారంలో మూడోసారి
25-03-2022 Fri 08:55
- మళ్లీ 80 పైసల పెంపు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 97.81
- అంతకుముందు 137 రోజులపాటు స్థిరంగా ఉన్న ధరలు

137 రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు వారంలో మూడోసారి పెరిగాయి. దీనికి ముందు మంగళవారం, బుధవారం కూడా ధరలు పెరిగాయి. ప్రతిసారి 80 పైసల చొప్పున పెంచడం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో ఈ ఉదయం లీటరు పెట్రోలు ధర రూ.97.81కి పెరగ్గా, డీజిల్ ధర రూ.89.07కి చేరుకుంది.
పెట్రో, డీజిల్ ధరలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్), రవాణా చార్జీలు వంటి స్థానిక పన్నులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య పెట్రో ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉంది.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
55 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
1 hour ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
