మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
21-02-2022 Mon 16:42
- ఏపీ మంత్రి మేకపాటి ఆకస్మిక మృతి
- మేకపాటి నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్
- మంత్రి కుటుంబ సభ్యులకు పరామర్శ
- వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వైనం

అకాలమరణంపాలైన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ నివాళులు అర్పించారు. తీవ్ర విషాదంలో ఉన్న గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంతకుముందు పవన్ ట్విట్టర్ లో స్పందిస్తూ, గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. రాష్ట్రమంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరమని పేర్కొన్నారు.
More Latest News
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
11 minutes ago

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
20 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
30 minutes ago

అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
46 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
1 hour ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
