ఆదిలాబాద్ కు గుడ్ న్యూస్: కేటీఆర్
26-01-2022 Wed 18:09
- ఆదిలాబాద్ లో ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటవుతోంది
- ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్ పాండేను కలిసి ధన్యవాదాలు తెలిపాను
- టయర్ 2 పట్టణాలకు కూడా ఐటీని తీసుకెళ్తున్నాం

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 'ఆదిలాబాద్ కు శుభవార్త. ఆదిలాబాద్ పట్టణంలో కొత్త ఐటీ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సీఈవో సంజీవ్ దేశ్ పాండేను కలిసి ధన్యవాదాలు తెలిపాను. టయర్ 2 పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఆ దిశగా మరో పెద్ద అడుగు పడింది' అని ట్వీట్ చేశారు.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
8 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
8 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
9 hours ago

ఈ సభ చూస్తే జగన్ కు పిచ్చెక్కడం ఖాయం: చంద్రబాబు
10 hours ago
