ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు... నోటిఫికేషన్ కు రంగం సిద్ధం
24-01-2022 Mon 22:16
- కొత్త జిల్లాలపై మేనిఫెస్టోలో పేర్కొన్న వైసీపీ
- కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించిన సర్కారు
- రెండ్రోజుల్లో నోటిఫికేషన్!
- ఏపీలో 26 జిల్లాల ఏర్పాటు

ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చుతామని వైసీపీ గత ఎన్నికల వేళ పేర్కొనడం తెలిసిందే. ఈ అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. మరో రెండ్రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను తీసుకురానుంది.
ఏపీలో 25 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. అయితే, అరకు పార్లమెంటు నియోజకవర్గం విస్తీర్ణం దృష్ట్యా దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఏపీలో 26 జిల్లాలు రూపుదిద్దుకోనున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో గతంలోనే పెద్ద సంఖ్యలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే.
ADVERTSIEMENT
More Telugu News
జాన్వీకపూర్ ను ఒప్పించే ప్రయత్నంలో కొరటాల!
17 minutes ago

పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ 6 రోజుల డెడ్ లైన్
17 minutes ago

మేము బాదడానికి అవకాశం ఎక్కడిది..? : కేఎల్ రాహుల్
38 minutes ago

హైదరాబాద్ లో అలర్ట్.. కొత్తగా ఒమిక్రాన్ బీఏ 5 కేసు
59 minutes ago
