తల్లీకూతుళ్లపై అత్యాచారం కేసులో యూపీ మాజీమంత్రికి జీవితఖైదు
12-11-2021 Fri 21:39
- 2017లో గాయత్రి ప్రజాపతిపై ఓ మహిళ ఫిర్యాదు
- సుప్రీం ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన లక్నో కోర్టు
- జీవితఖైదుతో పాటు రూ.2 లక్షల చొప్పున జరిమానా

ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులపై చిత్రకూట్ కు చెందిన ఓ మహిళ 2017లో సామూహిక అత్యాచారం ఆరోపణలు చేసింది. ఆ కేసులో మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. తనపైనా, తన కుమార్తె (మైనర్)పైనా గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
ఈ కేసుపై అప్పట్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సుప్రీం ఆదేశాలతో పోలీసులు ప్రజాపతి, ఆయన అనుచరులపై గ్యాంగ్ రేప్ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. చివరికి ఈ కేసులో నలుగురు నిర్దోషులుగా బయటపడగా, మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని, ఆయన అనుచరుల్లో ఇద్దరిని లక్నో స్పెషల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆ ముగ్గురికి జీవితఖైదు, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది.
More Latest News
మోదీ భీమవరం టూర్కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
13 minutes ago

ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
17 minutes ago

ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
41 minutes ago

సంజయ్ రౌత్కు మరోమారు ఈడీ సమన్లు
44 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
52 minutes ago

ఎంఎస్ స్వామినాథన్కు వెంకయ్య పరామర్శ
58 minutes ago

టీహబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
1 hour ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
1 hour ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
1 hour ago
