కొత్త పార్టీ పేరు ప్రకటించిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్
02-11-2021 Tue 22:46
- ఇటీవల పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ రాజీనామా
- తాజాగా కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై
- 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' గా పార్టీ పేరు ఖరారు
- ఈసీ అనుమతి రావాల్సి ఉందని అమరీందర్ వెల్లడి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీని తెరపైకి తీసుకువచ్చారు. తాను స్థాపించబోయే పార్టీ పేరు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అని వెల్లడించారు. తన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.
79 ఏళ్ల అమరీందర్ సింగ్ ఇటీవలే పంజాబ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు ఆయన రాజీనామాకు కారణమయ్యాయి. ఆ తర్వాత కూడా పార్టీ నుంచి సహకారం కొరవడడంతో ఇవాళ ఏఐసీసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.
More Latest News
మోదీ భీమవరం టూర్కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
14 minutes ago

ధర్మవరంలో ప్రెస్ మీట్ జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్ రెడ్డి
19 minutes ago

ప్రభాస్ హీరో అవుతాడని ముందే అనుకున్నాను: గోపీచంద్
42 minutes ago

సంజయ్ రౌత్కు మరోమారు ఈడీ సమన్లు
45 minutes ago

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేతలపై దాడి
53 minutes ago

ఎంఎస్ స్వామినాథన్కు వెంకయ్య పరామర్శ
59 minutes ago

టీహబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
1 hour ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
1 hour ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
1 hour ago
