టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలం వీణవంకలో కూడా బీజేపీదే ఆధిక్యం!
02-11-2021 Tue 13:00
- హుజూరాబాద్ మండలంలో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించిన బీజేపీ
- వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఏడో రౌండ్ లో కూడా ఈటలదే ఆధిక్యత

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు రౌండ్ల లెక్కింపు జరగ్గా... అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించారు. తొలి ఆరు రౌండ్లు హుజూరాబాద్ మండలానికి సంబంధించినవి కావడం గమనార్హం. హుజూరాబాద్ మండలానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మండలంలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది.
ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలమైన వీణవంక మండలంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఏడో రౌండ్ లో కూడా బీజేపీనే ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
16 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
33 minutes ago

మావోయిస్టు ఉద్యమం వెనుక చైనా హస్తం ఉందా.?
56 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
1 hour ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago

20 ఏళ్ల తర్వాత రష్యాకు అత్యంత గడ్డు స్థితి!
2 hours ago
