దీపావళికి ఓటీటీలో సందడి చేయనున్న 'శ్రీదేవి సోడా సెంటర్'
25-10-2021 Mon 14:39
- సుధీర్ బాబు, ఆనంది జంటగా శ్రీదేవి సోడా సెంటర్
- 'జీ5' ఓటీటీలో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్
- కరుణకుమార్ దర్శకత్వంలో చిత్రం
- ఇప్పటికే థియేటర్లలో విడుదల

'పలాస..' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఈ సినిమా దీపావళి కానుకగా 'జీ5' ఓటీటీ వేదికపై సందడి చేయనుంది. 'శ్రీదేవి సోడా సెంటర్' నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో 'శ్రీదేవి సోడా సెంటర్' కూడా ఒకటి.
ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎంఎం ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
7 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
8 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
9 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
9 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
10 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
11 hours ago
