భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ
08-10-2021 Fri 10:26
- అరుణాచల్ సెక్టార్లో ఘటన
- కొన్ని గంటల పాటు ఘర్షణ
- దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా

భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తూర్పు లడఖ్లో మళ్లీ సైనికులను తరలిస్తూ చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో చైనా సైనికులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా కౌంటర్ చర్యలు చేపట్టింది.
మరోవైపు, అరుణాచల్ సెక్టార్లోనూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అరుణాచల్ సెక్టార్లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జపిస్తూనే ఇప్పుడు తూర్పు లడఖ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్ వద్ద కూడా చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం గమనార్హం.
More Latest News
రూ.1000 కోట్ల తాయిలాలు పొందిన తర్వాతే డాక్టర్లు డోలో-650 రాస్తున్నారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
6 minutes ago

వాళ్లు బ్రాహ్మణులు... సంస్కారవంతులు: బిల్కిస్ బానో రేపిస్టులపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
32 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
1 hour ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
3 hours ago

ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
4 hours ago
