కూతురి ఫొటోను పోస్ట్ చేసిన కోహ్లీ, అనుష్క
12-07-2021 Mon 10:58
- ఇంగ్లండ్లో విరుష్క
- బిడ్డ పుట్టి 6 నెలలు
- కేక్ కట్ చేసిన జంట

త్వరలో ప్రారంభం కానున్న సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ వెళ్లాడు. మ్యాచుల ప్రారంభానికి చాలా సమయం ఉండడంతో తన భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వారితో పలు ప్రాంతాల్లో తిరుగుతూ కనపడుతున్నాడు. వామికకు ఆరు నెలలు నిండడంతో కేక్ కోసి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వేడుక చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోల్లోనూ వామిక ముఖం కనపడకుండా వారు జాగ్రత్త పడ్డారు. తమ పాప ఒక్క నవ్వుతో తమ ప్రపంచం మొత్తాన్ని మార్చేసిందంటూ అనుష్క పేర్కొంది. తమ పాప అలా తమను చూస్తుంటే తమ ఈ జీవితాలను ఎప్పటికీ ఇలాగే హాయిగా గడిపేయొచ్చని చెప్పింది. ఆమె పుట్టి ఆరు నెలలు అవుతోందని పేర్కొంది. తమ పాపతో ఆడుకుంటూ కోహ్లీ, అనుష్క హాయిగా గడిపారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
7 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
8 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
9 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
9 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
10 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
11 hours ago
