తగ్గిన బంగారం ధర.. రూ. 47 వేల దిగువకు పసిడి
10-07-2021 Sat 06:43
- గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు
- స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాములకు రూ. 451 తగ్గింపు
- కిలో వెండిపై రూ. 559 డౌన్

పసిడి ధర క్రమంగా దిగొస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఢిల్లీలో నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 451 తగ్గి రూ. 46,844కు దిగొచ్చింది. వెండి కూడా కిలోకు రూ. 559 తగ్గి రూ. 67,465కు చేరుకుంది.
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1805 డాలర్లుగా ఉండగా, వెండి ధర 25.93 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,200గా ఉంది.
More Latest News
టీ హబ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
3 minutes ago

రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
16 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
29 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
32 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
32 minutes ago

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్
40 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
59 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
1 hour ago

జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
1 hour ago
