ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు.. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు!
08-07-2021 Thu 09:29
- తండ్రి సమాధి వద్ద పార్టీ జెండా ఉంచి ప్రార్థనలు
- పాల్గొన్న అనిల్ కుమార్, విజయమ్మ, సునీత
- సాయంత్రం పార్టీ ఆవిర్భావ ప్రకటన

తెలంగాణలో నేడు పార్టీని ప్రకటించనున్న వైఎస్ షర్మిల.. తండ్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జెండాను సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో షర్మిల బేగంపేట చేరుకుంటారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సాయంత్రం రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు.
More Telugu News
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు!.. జాబితా ఇదే!
19 minutes ago

మొద్దునిద్ర పోతున్నావా?: కేసీఆర్పై షర్మిల విమర్శలు
26 minutes ago

గ్రూప్ నుంచి మీరు నిష్క్రమించినట్టు ఎవరికీ తెలియదు... వాట్సాప్ నుంచి త్వరలో కొత్త ఫీచర్
27 minutes ago

జగన్ సర్కారుపై జనంలో వ్యతిరేకత... గడప గడపకులో నిలదీతలే నిదర్శనం: చంద్రబాబు
28 minutes ago

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట
28 minutes ago

4 రాజ్యసభ సీట్ల కోసం.. వైసీపీ పరిశీలనలో ఐదుగురు అభ్యర్థులు
54 minutes ago

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
1 hour ago
