2020-21లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు
09-04-2021 Fri 14:25
- బడ్జెట్ అంచనాలకు మించి పన్నుల వసూళ్లు
- రూ.9.05 లక్షల కోట్లు వసూలవుతాయని బడ్జెట్ అంచనా
- అంచనా కంటే 5 శాతం అధికంగా వసూళ్లు
- కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్ల వృద్ధి

దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ అంచనాల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.05 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేయగా, అంతకంటే 5 శాతం ఎక్కువే వసూలయ్యాయి. కరోనా సంక్షోభంలోనూ ఈ మేర వృద్ధి సాధించడం విశేషం అని భావించాలి.
ఇక 2020-21లో పన్నుల వివరాల్లోకెళితే.... రూ.4.57 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూళ్లు వచ్చిపడ్డాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.4.71 లక్షల కోట్లు కాగా, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో రూ.16,927 కోట్లు వసూలయ్యాయి.
ADVERTSIEMENT
More Telugu News
సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న అడివి శేష్ 'మేజర్'
7 minutes ago

హరీశ్ శంకర్ తో రామ్ సినిమా!
16 minutes ago

సముద్ర గర్భంలో పంచదార కొండలు... తాజా అధ్యయనంలో వెల్లడి
24 minutes ago

ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ
35 minutes ago

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
59 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
3 hours ago
