భారత గగనతలాన్ని వాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కు అనుమతి!
23-02-2021 Tue 10:03
- 23న శ్రీలంక వెళ్లనున్న ఇమ్రాన్ ఖాన్
- గతంలో మోదీ ప్రయాణానికి అంగీకరించని పాక్
- ఇమ్రాన్ విమానానికి ఓకే చెప్పిన భారత్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణించే విమానం భారత గగనతలం మీదుగా శ్రీలంక వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 23న ఆయన శ్రీలంక పర్యటకు వెళుతుండగా, ఆ విమానం భారత్ మీదుగా వెళ్లనుంది.
కాగా, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్, సౌదీ అరేబియా దేశాల పర్యటనకు బయలుదేరిన వేళ, తమ గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ అనుమతించని సంగతి గుర్తుండే ఉంటుంది. కశ్మీర్ లో మానవ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆ సమయంలో పాక్ ఆరోపించింది. నాటి ఘటనను మనసులో పెట్టుకోని భారత విమానయాన శాఖ, ఇమ్రాన్ ఖాన్ విమానానికి అనుమతినిచ్చింది.
More Latest News
తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
14 minutes ago

గతంలో నన్ను 'చవట' అన్నారు, 'దద్దమ్మ' అన్నారు... నేను పట్టించుకోలేదు: గెహ్లాట్ తో వివాదంపై సచిన్ పైలట్
46 minutes ago

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి ముస్లింల యత్నం
48 minutes ago

'జవాన్' షూటింగులో పాల్గొన్న నయనతార!
1 hour ago

మహారాష్ట్రలో మరో మంత్రికీ సోకిన కరోనా
1 hour ago

వాయుసేనకు 94,281 ‘అగ్ని పథ్’ దరఖాస్తులు
2 hours ago
