దొంగ లెక్కలు చెప్పడానికి ఇది నువ్వు పెట్టిన సూట్ కేస్ కంపెనీ కాదు విజయసాయిరెడ్డీ: బుద్ధా వెంకన్న
22-02-2021 Mon 15:31
- పోలవరం నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించేశారు
- ఇలా అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఎలా వస్తాయి?
- విశాఖ జిల్లా ప్రజల అవసరాలు ఎలా తీరుతాయి?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై దొంగ లెక్కలు చెప్పడానికి ఇది నువ్వు పెట్టిన సూట్ కేస్ కంపెనీ కాదు విజయసాయిరెడ్డీ అని బుద్దా వెంకన్న విమర్శించారు.
కేంద్రం ముందు మెడలు వంచేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లకు తగ్గించి, మీ దొంగల బ్యాచ్ చేస్తున్న పనులు అందరికీ తెలుసని అన్నారు. 41.15 మీటర్లకు పోలవరం నిర్మాణం జరిగితే... ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు ఎలా వస్తాయని, విశాఖ జిల్లా ప్రజల అవసరాలు ఎలా తీరుతాయని ప్రశ్నించారు. పోలవరం నుంచి సన్నబియ్యం వాహనాల్లో నీటిని తరలిస్తారా? అని ఎద్దేవా చేశారు. దొంగ లెక్కలు చెప్పకు దొంగ లెక్కల రెడ్డీ... లేకపోతే ప్రజలు మరోసారి పాదరక్షల సన్మానం చేస్తారని ఘాటుగా ట్వీట్ చేశారు.
Advertisement 2
More Telugu News
ప్రముఖ సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి కన్నుమూత
27 minutes ago

భైంసాలో జరిగిన హింస ఏమాత్రం మంచిది కాదు: కిషన్ రెడ్డి
58 minutes ago

Advertisement 3
రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక
1 hour ago

ఇది మా సెంటిమెంట్ కు సంబంధించిన విషయం: విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్
1 hour ago

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
2 hours ago

ఓ ఇంటివాడు కాబోతున్న టీమిండియా పేసర్ బుమ్రా!
3 hours ago

బాలీవుడ్ హీరోతో కలసి ప్రభాస్ మల్టీ స్టారర్?
3 hours ago

Advertisement 4