తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
22-02-2021 Mon 09:30
- కొత్తగా 114 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,712
- మృతుల సంఖ్య 1,625
- జీహెచ్ఎంసీలో కొత్తగా 24 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 143 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,712 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,386 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,625 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,701 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 645 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisement 2
More Telugu News
Advertisement 3
తీర్పులను తప్పుబట్టొచ్చు కానీ, న్యాయమూర్తులను దూషించడం సరికాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
7 hours ago

ప్రస్తుతం టీమిండియా 90వ దశకం నాటి ఆస్ట్రేలియా జట్టును తలపిస్తోంది: ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్
8 hours ago

Advertisement 4