తెలంగాణలో కరోనా కేసుల తాజా వివరాలు!
21-02-2021 Sun 09:58
- కొత్తగా 163 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598
- మృతుల సంఖ్య 1,624
- జీహెచ్ఎంసీలో కొత్తగా 29 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 146 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,243 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,624 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,731 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 678 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 29 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisement 2
More Telugu News
నిరసన ప్రదర్శనకు అనుమతి లేదన్న విషయం విపక్ష నేత చంద్రబాబుకు నిన్ననే తెలియజేశాం: తిరుపతి అర్బన్ ఎస్పీ
22 minutes ago

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
29 minutes ago

బెంగాల్ లో 8 దశల పోలింగ్ వద్దంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
46 minutes ago

Advertisement 3
ఇంకా భోజనం కూడా చేయని చంద్రబాబు.. విమానాశ్రయానికి చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు
59 minutes ago

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన అందాలభామ
1 hour ago

ప్రతిపక్ష నేత ఇంటికి కట్టిన తాళ్లే నీ పాలన అంతానికి ఉరితాళ్లు: సీఎం జగన్ పై నారా లోకేశ్ ఆగ్రహం
1 hour ago

ఇప్పటికే ఈటల పని అయిపోయింది.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుంది: రేవంత్ రెడ్డి
2 hours ago

Advertisement 4