బీఎస్పీ నేత తనతో అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మీ ఆరోపణ!
21-02-2021 Sun 06:37
- వసంత్ కుంజ్ ప్రాంతంలో పార్టీ
- పార్టీకి వచ్చిన మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్
- ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు

బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎంపీ అక్బర్ అహ్మద్ డుంపీ తనతో అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఢిల్లీ ఉపాధ్యక్షురాలు షాజియా ఇల్మి ఆరోపించగా, పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తాను ఓ ప్రైవేటు పార్టీలో పాల్గొన్న వేళ, ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. షాజియా ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు పెట్టామని వెల్లడించారు.
వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగిన ఓ పార్టీకి తాను ఈ నెల 5న వెళ్లానని, అక్కడకు వచ్చిన అక్బర్ అహ్మద్, తనతో అసభ్యంగా మాట్లాడుతూ, వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఇక, ఈ విషయమై స్పందించేందుకు అక్బర్ అహ్మద్ డుంపీ అందుబాటులో లేరు.
Advertisement 2
More Telugu News
ఏపీలో గడచిన 24 గంటల్లో 106 మందికి కరోనా నిర్ధారణ
20 minutes ago

చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
30 minutes ago

Advertisement 3
స్టాక్ మార్కెట్: నేడు కూడా లాభాలే!
1 hour ago

'డి కంపెనీ' మోషన్ పోస్టర్ ను పంచుకున్న వర్మ
1 hour ago

82 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం: మోదీ
3 hours ago

Advertisement 4