సముద్రంలో రకుల్ ప్రీత్ ప్లై బోర్డ్... ఏడు సార్లు నీళ్లల్లో పడ్డా, పట్టువదలక విజయం!
02-12-2020 Wed 09:09
- ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న రకుల్
- వినోదయాత్రలో సాహసయాత్ర
- రకుల్ ధైర్యవంతురాలంటున్న నెటిజన్లు

దక్షిణాది అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోగా, దాదాపు ఎనిమిది నెలల పాటు ఇంటికే పరిమితమైన రకుల్, ఆపై కొంతకాలం ఎంజాయ్ చేయాలని భావించి, స్నేహితులతో కలిసి మాలేకు చెక్కేసింది.
ఇక అక్కడ వినోదయాత్రలో సాహసయాత్రను భాగం చేస్తూ, సముద్రంలో ప్లైబోర్డ్ చేసింది. నీటి ఒత్తిడి ఆధారంగా ఎగిరే మిషన్ పై నిలబడాలని పదేపదే ప్రయత్నించి విఫలం అయ్యానని, ఏడుసార్లు కిందపడిన తరువాత, ఎనిమిదోసారి నిలబడగలిగానని చెబుతూ, తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక దీన్ని చూసిన వారంతా రకుల్ ఎంతైనా ధైర్యవంతురాలేనని కితాబునిస్తున్నారు.
Advertisement 2
More Telugu News
సింగర్ హరిహరన్ మెడలోని డైమండ్ నెక్లేస్ మాయం
14 minutes ago

పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ డీజీపీని తొలగించాలని ఎస్ఈసీని కోరుతున్నాం: వర్ల రామయ్య
31 minutes ago

Advertisement 3
సోనూసూద్ కు హైకోర్టులో చుక్కెదురు
56 minutes ago

హైదరాబాద్ చేరుకున్న వెంటనే తండ్రి సమాధిని దర్శించి భావోద్వేగాలకు గురైన టీమిండియా పేసర్ సిరాజ్
1 hour ago

Advertisement 4