కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పింది: కేంద్రమంత్రి హర్షవర్ధన్
31-08-2020 Mon 07:32
- దీపావళి నాటికి నియంత్రణలోకి
- ఈ ఏడాది చివరినాటికి టీకా
- జీవన శైలిలో మార్పుల ద్వారా వైరస్కు దూరంగా ఉండొచ్చు

కరోనా వైరస్ మనకెన్నో కొత్త విషయాలు నేర్పిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. అనంత్కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషన్ ఫస్ట్’ వెబ్ సెమినార్లో మంత్రి మాట్లాడుతూ.. దీపావళి నాటికి వైరస్ నియంత్రణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి కరోనాను సమర్థంగా ఎదుర్కొనే టీకా రెడీ అవుతుందన్నారు. వైరస్ కారణంగా జీవితంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవాల్సి వచ్చిందని, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దాని నుంచి దూరంగా ఉండొచ్చని అన్నారు. కొంతకాలానికి మిగిలిన వైరస్ల మాదిరిగానే కరోనా కూడా ఓ సమస్యగా మిగిలిపోతుందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
7 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
8 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
9 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
