దేశం మొత్తం కోరుకున్నట్టుగానే ‘నిర్భయ’కు న్యాయం జరిగింది: చంద్రబాబునాయుడు
20-03-2020 Fri 15:58
- ‘నిర్భయ’ దోషులకు ఉరి శిక్ష ఘటనపై స్పందన
- నిర్భయ తల్లి ఆశాదేవి న్యాయపోరాటం అభినందనీయం
- నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా

‘నిర్భయ’ దోషులకు ఉరి శిక్ష విధించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేశం మొత్తం కోరుకున్నట్టుగానే ‘నిర్భయ’కు న్యాయం జరిగిందని అన్నారు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు నిర్భయ తల్లి ఆశాదేవి చేసిన న్యాయపోరాటం అభినందనీయమని అన్నారు.. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు.
More Latest News
నా తల తీసినా సరే...: ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ స్పందన
7 minutes ago

రష్యా సైనికులను వణికించిన మేక
10 minutes ago

ఈసారి చంద్రబాబు మాట కూడా వినం... వైసీపీ వాళ్ల వీపులు పగలడం ఖాయం: ప్రత్తిపాటి పుల్లారావు
13 minutes ago

శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
27 minutes ago

ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
43 minutes ago

రామ్చరణ్-శంకర్ సినిమాకు టైటిల్ ఇదేనా!
47 minutes ago

శివసేనకు మరో షాక్.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
58 minutes ago
