మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బోండా, బుద్ధా.. పరామర్శించిన చంద్రబాబు
11-03-2020 Wed 16:51
- మాచర్లలో టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి
- ఘటన వివరాలను బోండా, బుద్ధాలను అడిగి తెలుసుకున్న బాబు
- ఈ దాడిలో ధ్వంసమైన వాహనాన్ని పరిశీలించిన చంద్రబాబు

మాచర్లలో టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రైవర్ చాకచక్యంతో ఈ దాడి నుంచి తప్పించుకున్న ఇద్దరు నేతలు కొంచెం సేపటి క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. బోండా, బుద్ధాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన గురించిన వివరాలను చంద్రబాబుకు వారు వివరించారు. ఈ దాడిలో ధ్వంసమైన వాహనాన్ని బాబు పరిశీలించారు.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
54 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
2 hours ago
