వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై బాదుడు పెరిగింది: కళా వెంకట్రావు
30-01-2020 Thu 18:48
- మద్యం, ఇసుక రేట్ల పెంపుతో వందల కోట్ల భారం
- ట్యాక్స్ పేరుతో పెట్రో ధరలు పెంచారని ఆరోపణ
- జగన్ సీఎం అయ్యాక 28 పథకాలు రద్దు చేశారని వెల్లడి

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల బాదుడు పెరిగిందని అన్నారు. మద్యం, ఇసుక రేట్ల పెంపుతో వందల కోట్ల భారం పడుతుందని తెలిపారు. ట్యాక్స్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక 28 పథకాలను రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు.
ADVERTSIEMENT
More Telugu News
హరీశ్ శంకర్ తో రామ్ సినిమా!
2 minutes ago

సముద్ర గర్భంలో పంచదార కొండలు... ఓ అధ్యయనంలో వెల్లడి
9 minutes ago

ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు: ఒవైసీ
21 minutes ago

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్
45 minutes ago

వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
51 minutes ago

రేవంత్ రెడ్డి ఒక లుచ్చా: మంత్రి మల్లారెడ్డి
2 hours ago
