'మన్మథుడు 2' కోసం 24 కోట్లు ఖర్చు అయిందట
31-07-2019 Wed 17:42
- నాగ్ నుంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- అంతకంతకీ పెరుగుతోన్న అంచనాలు
- ఆగస్టు 9వ తేదీన విడుదల

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2' సినిమాను రూపొందించాడు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాగార్జున పారితోషికం కాకుండా ఈ సినిమా కోసం 24 కోట్ల వరకూ ఖర్చు చేశారట. శాటిలైట్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ ద్వారా ఆల్రెడీ ఈ మొత్తం వచ్చేశాయట.
ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ కారణంగా థియేట్రికల్ బిజినెస్ భారీస్థాయిలోనే జరుగుతుందని అంటున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగార్జునకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
More Latest News
జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
5 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
15 minutes ago

అందుకే ఎన్టీఆర్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందట!
30 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
46 minutes ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
