లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
01-07-2019 Mon 19:26
- లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ
- స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ కు బాధ్యతలు
- ఇప్పటికే లోక్ సభ వైసీపీ పక్ష నేతగా ఉన్న మిథున్ రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మరో పదవి వరించింది. ఇప్పటికే లోక్ సభ వైసీపీ పక్ష నేతగా నియమితులైన మిథున్ రెడ్డిని లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా నియమించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో లోక్ సభకు ప్యానల్ స్పీకర్లలో ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు. కాగా, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
56 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
1 hour ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
